అమరావతి:
★ ఫోన్ ట్యాపింగ్ అంశంపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది.
★ విచారణ ఈ నెల 20కి వాయిదా వేసిన హైకోర్టు.
★ ఆధారాలు ఉంటే జతచేసి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం.
★ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి ఆదేశం.
★ దర్యాప్తు ఎందుకు జరపకూడదని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు.
★ కౌంటర్ దాఖలు చేయాలని సర్వీస్ ప్రొవైడర్లకు హైకోర్టు నోటీసులు.
★ ఎల్లుండిలోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం.
★ ఫోన్ ట్యాపింగ్ అంశంపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది.
★ విచారణ ఈ నెల 20కి వాయిదా వేసిన హైకోర్టు.
★ ఆధారాలు ఉంటే జతచేసి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం.
★ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి ఆదేశం.
★ దర్యాప్తు ఎందుకు జరపకూడదని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు.
★ కౌంటర్ దాఖలు చేయాలని సర్వీస్ ప్రొవైడర్లకు హైకోర్టు నోటీసులు.
★ ఎల్లుండిలోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం.

