న్యూఢిల్లీ:
★ సీతానగరం శిరోముండనం బాధితుడు వరప్రసాద్ ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం మరోసారి స్పందించింది.
★ శిరోముండనం కేసు దస్త్రాన్ని సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
★ అత్యవసర కేసుగా పరిగణించి సత్వర విచారణ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.
★ ఈ మేరకు రాష్ట్రపతి కార్యదర్శి అశోక్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
★ సీతానగరం శిరోముండనం బాధితుడు వరప్రసాద్ ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం మరోసారి స్పందించింది.
★ శిరోముండనం కేసు దస్త్రాన్ని సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
★ అత్యవసర కేసుగా పరిగణించి సత్వర విచారణ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.
★ ఈ మేరకు రాష్ట్రపతి కార్యదర్శి అశోక్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

