728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 1, 2020

మండలి చైర్మన్ షరీఫ్‌కు కరోనా పాజిటివ్

అమరావతి:
★ ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

★ సామాన్య ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు.

★ ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలకు కరోనా సోకగా... తాజాగా మండలి చైర్మన్‌ షరీఫ్‌కు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయ్యింది.

★ ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

★ షరీఫ్‌ త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్సీలు, టీడీపీ నేతలు ఆకాంక్షించారు. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: మండలి చైర్మన్ షరీఫ్‌కు కరోనా పాజిటివ్ Rating: 5 Reviewed By: NEWS UPDATE