728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 2, 2020

శ్రీవారిని దర్శించుకున్న అచ్చెన్నాయుడు

తిరుమల:
★ టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

★ ఈ సందర్భంగా శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు.

★ ఈఎస్ఐ స్కామ్ కేసులో అరెస్టైన అచ్చెన్నాయడుకి ఇటీవలె బెయిల్‌ లభించింది.

★ అయితే అచ్చెన్నకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందారు.

★ ఇటీవలె ఆయన కరోనా బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

★ ఇలా చాలా రోజుల తరువాత బయటకు వచ్చిన అచ్చెన్న.. నేడు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: శ్రీవారిని దర్శించుకున్న అచ్చెన్నాయుడు Rating: 5 Reviewed By: NEWS UPDATE