కరోనా పరిహారం విషయంలో ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం విషయమై ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం
రూ.1,100 కోట్ల కరోనా ఆర్థికసాయం దారి మళ్లించారని ఆరోపణలు
ఆర్థికసాయం మళ్లించిన ఏపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించిన సుప్రీం
పరిహారం వివరాలతో మే 13లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం
అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ సీఎస్కు సుప్రీంకోర్టు ఆదేశం
ఏపీకి ఇదే చివరి అవకాశం అని హెచ్చరించిన సుప్రీంకోర్టు

