ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల వాయిదా వేసిన అధికారులు
రిజల్ట్స్ సోమవారం ప్రకటిస్తామని చెప్పిన అధికారులు
ఇవాళ ఉదయం 11 గం.కు విడుదల చేస్తామని ముందుగా ప్రకటించిన అధికారులు
సాంకేతిక కారణాలతో ఫలితాల విడుదల వాయిదా వేసిన అధికారులు
ఫలితాల విడుదలలో జాప్యంతో విద్యార్థుల్లో పెరుగుతున్న ఉత్కంఠ
పరీక్షలు రాసిన ఆరు లక్షలమందికి పైగా విద్యార్థులు

