728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 22, 2022

పల్నాడు జిల్లాలో నేడు పెరిగిన కోవిడ్ కేసులు


 నరసరావుపేట:  శుక్రవారం పల్నాడు జిల్లా లో 16 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. చిలకలూరిపేట మండలంలో 2, క్రోసూరు  1,  ముప్పాళ్ళ 1,  నకరికల్లు 1, సత్తెనపల్లి 2, పిడుగురాళ్ళ 2,  పెదకూరపాడు 1, అమరావతి 1, నరసరావుపేట 5  కేసులు  నమోదయినట్లు అధికారులు పేర్కొన్నారు.  అయితే ఎటువంటి మరణాలు సంభవించలేదు...!!_

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: పల్నాడు జిల్లాలో నేడు పెరిగిన కోవిడ్ కేసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE