అమరావతి: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఈరోజు వెలువడనున్నయు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల చేస్తారు. ఈ సంవత్సరం జూలై 6 నుండి 15 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు రెండు లక్షల ఒక వెయ్యి 627 మంది విద్యార్థులు హాజరయ్యారు.