728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 4, 2022

తన భూమికి వేరేవారికి పాస్ పుస్తకాలు ఇచ్చారు ....న్యాయం చేయమని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎదుట బైఠాయించిన వృద్ధురాలు


తనకు న్యాయం చేయాలని వేడుకొంటూ ఒక వృద్ధురాలు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎదుట న్యాయం చేయమని  వేడుకుంటుంది. వినుకొండ నియోజకవర్గ పరిధిలోని ఈపూరు మండలం కొచ్చర్ల ఉప్పరపాలెం గ్రామానికి చెందిన బేతంచర్ల వెంకాయమమ్మ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎదుట రోడ్డుపై బైఠాయింపు, తనకు చెందిన పది ఏకరాల భూమి ని కొందరు అక్రమించుకుని పాసుపుస్తకాలు పుట్టించుకున్నారని తనకు న్యాయం చేసి తన భూమి ఇప్పించాలని కోరుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్న వృద్ధ మహిళ.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: తన భూమికి వేరేవారికి పాస్ పుస్తకాలు ఇచ్చారు ....న్యాయం చేయమని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎదుట బైఠాయించిన వృద్ధురాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE