728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 15, 2022

113 బస్తాల PDS బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు


 బాపట్ల జిల్లా పర్చూరులో 113 బస్తాల పిడిఎస్ రైస్ ను ఎస్ఐ జీవి చౌదరి పట్టుకున్నారు.  పర్చూరు వై జంక్షన్ వద్ద ఈ ఆటోను  పట్టుకొని ఆటో తోపాటు బియ్యాన్ని సీజ్ చేసి డ్రైవర్ను  అదుపులోకి తీసుకొన్న  పర్చూరు పోలీసులు కేసు నమోదు చేసి  విచారిస్తున్నారు.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: 113 బస్తాల PDS బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE