చిలకలూరిపేట జాతియ రహదారిపై ఈరోజు ఉదయం 8 గంటలకు ఒక ప్రమాదం జరుగగా.... సుమారు రెండు గంటల సమయంలో మరో ప్రమాదం జరిగింది. గుంటూరు నుండి అమీన్ సాహెబ్ పాలెం కు కారులో వెలుతుండగా గణపవరం ఎంఎల్ కంపెనీ సమీపంలో లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని 108 సిబ్బంది చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చిలకలూరిపేట జాతియ రహదారిపై ఈ రోజు మరో ప్రమాదం... లారీను ఢీకొన్న కారు
చిలకలూరిపేట జాతియ రహదారిపై ఈరోజు ఉదయం 8 గంటలకు ఒక ప్రమాదం జరుగగా.... సుమారు రెండు గంటల సమయంలో మరో ప్రమాదం జరిగింది. గుంటూరు నుండి అమీన్ సాహెబ్ పాలెం కు కారులో వెలుతుండగా గణపవరం ఎంఎల్ కంపెనీ సమీపంలో లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని 108 సిబ్బంది చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

