728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 7, 2023

రోడ్డు ప్రమాదంలో చిలకలూరిపేటకు చెందిన ఇరువురు మహిళల మృతి


నల్గొండ జిల్లా...

దామరచర్ల మండలం కొండ్రపోలు వద్ద రోడ్డు ప్రమాదం

లారీ అదుపుతప్పి బైకును ఢీకొనడంతో తల్లి,కూతురు అక్కడికక్కడే మృతి

మృతులు చిలకలూరిపేటకు చెందిన ఆదిలక్ష్మి (38), ప్రశాంతి (18)గా గుర్తింపు.

మృతులు హైదరాబాద్ నుండి కుటుంబ సభ్యులతో కలిసి బైక్ పై చిలకలూరిపేట వెళ్తుండగా ఘటన...

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: రోడ్డు ప్రమాదంలో చిలకలూరిపేటకు చెందిన ఇరువురు మహిళల మృతి Rating: 5 Reviewed By: NEWS UPDATE