చిలకలూరిపేటలోని భావన రుషీనగర్కు చెందిన తలియ హేమంత్ సివిల్స్ లో 593వ ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులైన శ్రీనివాసులు, వాణి దంపతులు ఇద్దరూ ఉపాధ్యా యులే. హేమంత్ 10వ తరగతి వరకు స్థానిక వేదా స్కూల్లో, ఇంటర్ గుంటూరులోని ఎన్ఆర్ఐ కళాశాలలో, బీటెక్ బిట్స్ ఫిలానీలో చదివాడు.