నేడు 2వ శనివారం పట్టణంలోని సబ్ స్టేషన్ల లో మరమ్మత్తుల కారణంగా రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు చిలకలూరిపేట పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ డీ.ఈ.ఈ ఆర్.అశోక్ కుమార్ కోరారు.