728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 19, 2024

చిలకలూరిపేట: 30 లక్షల విలువ కలిగిన బంగారం బైకు స్వాధీనం... దొంగ అరెస్టు

చిలకలూరిపేట నియోజకవర్గం, వినుకొండ నియోజకవర్గంలోని ఇళ్లను కొల్లగొట్టిన దొంగను చిలకలూరిపేట రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వినుకొండ మండలం పెదకంచెర్ల గ్రామానికి చెందిన గుడిపాటి వీరాంజనేయులు చెడు వ్యసనాలకు బానిసై తాళం వేసి ఉన్న ఇళ్లను కొల్లగొట్టి ఆ బంగారం అమ్మి జల్సాలుకి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో గత నెల క్రితం నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని ఒక ఇంట్లో దొంగతనం చేసి న ఫిర్యాదులో భాగంగా చిలకలూరిపేట రూరల్ సీఐ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి కేసును చేదించారు. అతని వద్ద నుండి 42 సవర్ల బంగారం ఒక బైకును స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు.


Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: 30 లక్షల విలువ కలిగిన బంగారం బైకు స్వాధీనం... దొంగ అరెస్టు Rating: 5 Reviewed By: NEWS UPDATE