చిలకలూరిపేట తహసిల్దార్ వారి కార్యాలయంలో చిలకలూరిపేట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన అభ్యర్థుల స్క్రూటినీ కార్యక్రమం రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 39 మంది నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా వారిలో 33 నామినేషన్లు దాఖలు చేశారు. కొంతమంది వ్యక్తులు రెండు మూడు సెట్లు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మొత్తం మీద నిన్న సాయంత్రం 6 గంటల వరకు 33 మంది నామినేషన్ దాఖలు చేసినట్లు అధికారులు తెలియజేశారు. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతిపాటి పుల్లారావు రెండు సెట్లు దాఖలు చేయగా... పుల్లారావు తనయుడు పత్తిపాటి శరత్ ఒక సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్సిపి తరఫున మనోహర్ నాయుడు రెండు సెట్లు దాఖలు చేయగా డమ్మీ అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడు భార్య మాధవి నామినేషన్ దాఖలు చేశారు. అయితే వైఎస్ఆర్సిపి పార్టీ పేరు మీద మద్దుమాల ఆంజనేయులు కూడా వైసిపి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ను దాఖలు చేసి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎం రాధాకృష్ణ రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. బి ఎస్ పి, పిరమిడ్ పార్టీ, జన క్రాంతి తదితర పార్టీల నాయకులు మరియు ఇండిపెండెంట్ లు నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు
చిలకలూరిపేట తాసిల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న స్క్రూటినీ... వైసిపి రెబల్ అభ్యర్థిగా మద్దుమాల ఆంజనేయులు నామినేషన్
చిలకలూరిపేట తహసిల్దార్ వారి కార్యాలయంలో చిలకలూరిపేట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన అభ్యర్థుల స్క్రూటినీ కార్యక్రమం రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 39 మంది నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా వారిలో 33 నామినేషన్లు దాఖలు చేశారు. కొంతమంది వ్యక్తులు రెండు మూడు సెట్లు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మొత్తం మీద నిన్న సాయంత్రం 6 గంటల వరకు 33 మంది నామినేషన్ దాఖలు చేసినట్లు అధికారులు తెలియజేశారు. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతిపాటి పుల్లారావు రెండు సెట్లు దాఖలు చేయగా... పుల్లారావు తనయుడు పత్తిపాటి శరత్ ఒక సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్సిపి తరఫున మనోహర్ నాయుడు రెండు సెట్లు దాఖలు చేయగా డమ్మీ అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడు భార్య మాధవి నామినేషన్ దాఖలు చేశారు. అయితే వైఎస్ఆర్సిపి పార్టీ పేరు మీద మద్దుమాల ఆంజనేయులు కూడా వైసిపి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ను దాఖలు చేసి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎం రాధాకృష్ణ రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. బి ఎస్ పి, పిరమిడ్ పార్టీ, జన క్రాంతి తదితర పార్టీల నాయకులు మరియు ఇండిపెండెంట్ లు నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు