నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని రెండిళ్లలో చోరీ జరిగింది. ఆ రెండు ఇళ్లలో సుమారు రెండు లక్షల నగదు 7 నుండి 8 సవర్ల బంగారం చోరీ జరిగినట్లు బాధితులు నాదెండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రోల్సీ శ్రీనివాస్ రెడ్డి చోరీ జరిగిన పిల్లలు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐ తెలిపారు
గణపవరం లోని రెండు ఇళ్లలో భారీగా బంగారం డబ్బు, చోరీ
నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని రెండిళ్లలో చోరీ జరిగింది. ఆ రెండు ఇళ్లలో సుమారు రెండు లక్షల నగదు 7 నుండి 8 సవర్ల బంగారం చోరీ జరిగినట్లు బాధితులు నాదెండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రోల్సీ శ్రీనివాస్ రెడ్డి చోరీ జరిగిన పిల్లలు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐ తెలిపారు